మణిపూర్ మే 3 నుంచి జాతుల మధ్య ఘర్షణలతో మండుతోంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటిదాకా ఒక్క శాంతి ప్రకటన చెయ్యలేదు. ఒక్క మాట కూడా స్పందించలేదు. గిరిజన కుకీలు, గిరిజనేతర మెయిటీల మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి మూలం ఎక్కడ ఉంది? ఎలా మొదలైంది? ఏం చేస్తే ఆగుతుంది అనే విషయాలను తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పే వీడియో ఇది.
No comments:
Post a Comment