Wednesday, August 2, 2023

వరంగల్ సిటీని ముంచిందెవరు? || Thulasi Chandu Ground Report


వరంగల్ సిటీలో ఉన్న భద్రకాళి చెరువుకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. చాళుక్య రాజు రెండో పులకేశి కాలంలో భద్రకాళి చెరువును తవ్వించారని చరిత్రకారులు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన కాకతీయులు ఈ చెరువును మరింత అభివృద్ధి చేశారు. ధర్మ సాగర్ చెరువు అందుబాటులోకి వచ్చేదాకా భద్రకాళి చెరువే వరంగల్ ప్రజల దాహార్తిని తీర్చే మంచినీటి చెరువుగా ఉండేది. సాధారణంగా అన్ని చెరువులకు ఒకటే మత్తడి ఉంటే.. ఈ చెరువుకు రెండు మత్తళ్లు ఉన్నాయి. అయినా జులై చివర్లో వచ్చిన వర్షాలకు భద్రకాళి చెరువుకు గండి పడింది. ఈ గండికి కారణం ఏంటో స్థానికులు ఏమనుకుంటున్నారో చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం.

 

No comments:

Post a Comment